Tuesday 29 September 2020

అంధ్రప్రదేశ్ రాష్ట్ర పధకాలు బిట్ బ్యాంకు

1. అంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నూతనంగా ప్రవేశపెట్టిన మత్స్యకార భరోషా పధకం కింద మత్స్యకారల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రూపాయల మొతాన్ని జమ చేయనుంది?




... Answer is D)
Rs.10,000


2. పిల్లల జీవన చక్రంలో తొలి వెయ్యి రోజుల్లో పౌష్టికాహారం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహణలో దేశంలో అగ్రస్థానంలో ఏ రాష్ట్రం నిలిచింది ?




... Answer is B)
అంధ్ర ప్రదేశ్


3. క్రింది వాటిలో సరైనవి ఏవి ? A) YSR సున్నా వడ్డీ పధకాన్ని ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 24న ప్రారంభించారు B) జగనన్న విద్యాదీవెన పధకాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 28న ప్రారంభించారు




... Answer is A)
A మాత్రమే