Showing posts with label AP Economy. Show all posts
Showing posts with label AP Economy. Show all posts

Sunday, 8 September 2019

Literacy in Andhra Pradesh

అక్షరాస్యతలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలో 23వ స్థానంలో ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ లో అక్షరాస్యత శాతం 67.41

పశ్చిమ గోదావరి జిల్లా 74.63 శాతం తో మొదటి స్థానంలో ఉంది,తరువాత కృష్ణాజిల్లా 73.74 శాతంతో రెండవ స్థానంలో,మూడో స్థానంలో చిత్తూరు జిల్లా ఉంది.

చివరి మూడు స్థానాలలో శ్రీకాకుళం,కర్నూలు మరియు విజయనగరం ఉన్నాయి.

మహిళా అక్షరాస్యత లో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంది.